ఈ సంవత్సరాంతానికల్లా మస్కట్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
- September 07, 2015
వి.పి.ఎస్. గ్రూప్ వారి యూనిట్ ఐన లైఫ్ లైన్ హాస్పిటల్స్ వారిచే 15 మిలియన్ ఒమాన్ రియల్స్ ఖర్చుతో నిర్మింపబడుతున్న 100 పడకల మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ ఈ సంవత్సరాంతానికల్లా ప్రారంభింపబడనున్నట్టు సంస్థ ఉన్నతాధికారులు తెలియజేశారు. తమ విస్తరణ ప్రణాళికాల్లో భాగంగా, ఈ కొత్త హాస్పిటల్ అల్ ఖువైర్, మస్కట్లో ప్రారంభిస్తున్నామని; హెల్త్ మేనేజ్ మెంట్ స్కీముల ద్వారా తక్కువ ఆదాయం గల శ్రామికులు మొదలు , ఇది అన్ని వర్గాల ప్రజలకు ఆధునిక చికిత్సా సౌకర్యాలతో సేవలందించనుందని వి.పి.ఎస్. గ్రూప్ మనేజింగ్ డైరక్టర్ డా. శంషీర్ వయాలిల్ తెలిపారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..









