తగ్గించబడిన జైలు నిబంధనలు..
- December 26, 2016
మనామా: దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరువురు వ్యక్తులు తమ జైలు శిక్ష తగ్గించాలని విన్నపం చేసిన తర్వాత ఒక్కొక్కరికి వారి శిక్షలో ఒక సంవత్సరం జైలుశిక్ష కుదించబడింది. కలిగి ఉన్నాయి. వారు ఈ అభ్యర్ధన చేయక ముందు వారికి ప్రతి మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. కోర్టు నివేదిక తెలిపిన ప్రకారం ఈ ఇరువురు జేబుదొంగతనం ద్వారా నగదు మరియు 7 బి డి డబ్బులు ఒక బ్యాంకు క్రెడిట్ కార్డు ఉన్న పర్సుని దొంగిలించారు. అంతేకాకుండా ప్రతివాదులు ఆ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉపయోగించి 1000 బి డి లను విత్ డ్రా చేశారు. బాధితుని బ్యాంకు ఖాతా నుండి 500 బి డి లు చొప్పున రెండు ప్రయత్నాలలో 1000 బి డి లను తన ఖాతా నుంచి ఉపసంహరించారు. ఈ మేరకు బ్యాంకు నుండి సంక్షిప్త సందేశాలు పొందిన తరువాత పర్సు పోగొట్టుకొన్న బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడని నివేదించారు."నేను బ్యాంకు నుండి డబ్బు తీసినట్లుగా రెండు ఎస్ ఎం ఎస్ లు పొందిన తరువాత నా జేబు శోధించిన నా పర్సు దొంగిలించబడినట్లు కనుగొన్నానని బాధితుడు పోలీసులకు తెలిపారు. పోలీసులు బ్యాంకు పరిసరాల్లోని సి సి టివి కెమెరాల రికార్డ్ కాబడిన ఫుటేజ్ సమీక్షించిన తరువాత ఈ ఇరువురి హస్తకళను కనుగొన్నారు. ఆ ఇద్దరు ముద్దాయిలపై దోపిడీ, ఫోర్జరీ కేసులను బనాయించి దోషులుగా నిర్ధారించడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







