'దుబాయ్ తెలుగు క్రిస్టియన్ చర్చ్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు

- December 26, 2016 , by Maagulf

 

దుబాయ్ లో 'దుబాయ్ తెలుగు క్రిస్టియన్ చర్చ్' ఆధ్వర్యం లో క్రిస్మస్ వేడుకలు తెలుగువారు అంతా కలిసి కన్నుల పండుగగా  జరుపుకున్నారు.ఈ కార్యక్రమమునకు పెద్ద ఎత్తున తెలుగువారు తరలి వచ్చారు.వేలాది మంది మధ్య చర్చ్ ఫాస్టర్ సి.హెచ్ శ్యాంబాబు మరియు పెద్దలు అనిల్ కుమార్ ,సాలెం బాబు,రమణ మూర్తి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.చర్చి ప్రాగణమంతా ప్రార్థనలతో మార్మోగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com