'దుబాయ్ తెలుగు క్రిస్టియన్ చర్చ్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు
- December 26, 2016
దుబాయ్ లో 'దుబాయ్ తెలుగు క్రిస్టియన్ చర్చ్' ఆధ్వర్యం లో క్రిస్మస్ వేడుకలు తెలుగువారు అంతా కలిసి కన్నుల పండుగగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమమునకు పెద్ద ఎత్తున తెలుగువారు తరలి వచ్చారు.వేలాది మంది మధ్య చర్చ్ ఫాస్టర్ సి.హెచ్ శ్యాంబాబు మరియు పెద్దలు అనిల్ కుమార్ ,సాలెం బాబు,రమణ మూర్తి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.చర్చి ప్రాగణమంతా ప్రార్థనలతో మార్మోగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







