' జెరూసలేంలో 5,600 ఇండ్లు నిర్మిస్తాం'..
- December 26, 2016
ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంలో 5,600 ఇండ్లు నిర్మించాలని యోచిస్తున్నట్టు ఇజ్రాయిల్ ప్రభుత్వం పేర్కొంది. గీలో సరిహద్దు ప్రాంతంలో 2,600 ఇండ్లు, గివాత్ హమోటస్లో 2,600, రమాత్ ష్లోమోలో 400 ఇండ్లు నిర్మించాలని భావిస్తున్నట్టు తెలిపింది. తాజా నిర్మాణాల కోసం అక్కడి ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కమిటి నుంచి కూడా అనుమతులు లభించినట్టు పేర్కొంది. అయితే, ఐరాస భద్రతా మండలి తీర్మానం ప్రకారం ఇజ్రాయిల్ ప్రభుత్వం సిల్వాన్ నగరంలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘిస్తూ ఇండ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఇజ్రాయిల్ ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక మీడియా సంస్థ ఇజ్రాయిల్ హయోమ్ వెల్లడించిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









