శాంతి, సహనం ఆవశ్యకతను నొక్కి చెప్పిన బహ్రెయిన్ అధినేత
- September 08, 2015
బహ్రెయిన్ అధినేత హిజ్ మాజెస్టీ కింగ్ హమాద్ గత రాత్రి ఫ్రాన్స్ దేశం నుండి వచ్చిన మత బోధకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహ్రైన్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వెళ్ళూనుకున్నా దృఢసంబంధాల పట్ల తమ గర్వాన్ని వ్యక్తం చేస్తూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హాల్యాండ్ తో తన సమావేశం పరస్పర సహకారానికి కొత్త దారులు తెరుస్తుందని ఆయన తెలిపారు. పురాతన కాలం నుండి బహ్రైన్ యొక్క విధానమైన మతపరమైన మరియు సాంస్కృతిక వైవిధ్యం , వివిధ నాగరికతలకు, సంస్కృతులకు, సహనానికి, సౌభ్రాతృత్వానికి, ఈవిధమైన ఏ వివక్ష లేకుండా అందరినీ ఆదరించగల కేంద్రమని వివరించారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







