శాంతి, సహనం ఆవశ్యకతను నొక్కి చెప్పిన బహ్రెయిన్ అధినేత
- September 08, 2015
బహ్రెయిన్ అధినేత హిజ్ మాజెస్టీ కింగ్ హమాద్ గత రాత్రి ఫ్రాన్స్ దేశం నుండి వచ్చిన మత బోధకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహ్రైన్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వెళ్ళూనుకున్నా దృఢసంబంధాల పట్ల తమ గర్వాన్ని వ్యక్తం చేస్తూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హాల్యాండ్ తో తన సమావేశం పరస్పర సహకారానికి కొత్త దారులు తెరుస్తుందని ఆయన తెలిపారు. పురాతన కాలం నుండి బహ్రైన్ యొక్క విధానమైన మతపరమైన మరియు సాంస్కృతిక వైవిధ్యం , వివిధ నాగరికతలకు, సంస్కృతులకు, సహనానికి, సౌభ్రాతృత్వానికి, ఈవిధమైన ఏ వివక్ష లేకుండా అందరినీ ఆదరించగల కేంద్రమని వివరించారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







