సైనిక వీరులకు వందనం : బహ్రెయిన్
- September 08, 2015
విధినిర్వహణలో అసువులు బాసిన తమ 5 గురు సైనికులకు బహ్రైన్ మంత్రిమండలి నివాళులర్పించింది. రాజ్యం, ఈ వీరుల యొక్క త్యాగాన్ని శాశ్వతంగా గుర్తుంచుకుంటుందని, వారి వీరత్వం బహ్రైన్ చరిత్రలో చెక్కబడుతుందని ప్రకటించింది. ప్రధానమంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా అధ్యక్షతన గుడైబీయా రాజభవనంలో జరిగిన సమావేశంలో, అరబ్ ప్రాంతాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, భయాందోళనలను, అస్థిరత్వాన్ని వ్యాప్తింపచేయాలనుకొనే తీవ్రవాదానికి అరబ్ కూటమి లోని దేశాలు అడ్డుకట్ట వేస్తాయని స్పష్టం చేశారు. ఇంకా ఈ సమావేశంలో షరీయా ఆధారిత న్యాయస్థానం కుటుంబ సమస్యలను పరిష్కరించే విధంగా, అంటే అటువంటి వివాదాలు మొదట 10 రోజులలో ఫామిలీ రేకన్సిలేషన్ ఆఫీస్ వద్ద, స్నేహపూర్వక పరిష్కారానికి వచ్చేలా, ఆవిధంగా పరిష్కరించబడనపుడు మాత్రమే న్యాయస్థానం ముందుకు వచ్చేలా ముఖ్య సవరణలను ఆమోదించింది.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







