శంషాబాద్లో 1.2కిలోల బంగారం పట్టివేత..
- December 30, 2016
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు 1.2కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జడ్డా నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి







