కశ్మీర్లో అల్లర్లు: ఎనిమిది మందికి గాయాలు..
- December 30, 2016
కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో చెలరేగిన అల్లర్లలో ఇద్దరు భద్రతాసిబ్బంది సహా ఎనిమిది మంది ఆందోళనకారులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గలందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చట్టుముట్టాయి. తనిఖీల్లో భాగంగా జాతీయరహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలను సైతం నిలిపివేశారు. అయితే ఈ సమయంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో వారిని అదుపుచేసేందుకు భద్రతాదళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. గాల్లోకి కాల్పులు జరిపారు.దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇద్దరు ఆందోళనకారులకు బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







