'బాస్ ఈజ్ బ్యాక్' హాయ్లాండ్లో..
- January 03, 2017
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమా మందస్తు రిలీజ్ వేడుకను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఉన్న హాయ్లాండ్లో నిర్వహిస్తామని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 'బాస్ ఈజ్ బ్యాక్' పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం హాయ్లాండ్లో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పర్యటించారు. కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో కలిసి పరిశీలించారు. దాదాపు 5వేల మంది అభిమానులు వస్తారని అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







