జాబ్ ఛేంజ్: ఇకపై ఆన్లైన్లో..
- January 03, 2017
మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ (మదల్సా), వలస కార్మికుల జాబ్ ఛేంజ్ మరియు ఇంకొన్ని సర్వీసులు (రెసిడెన్సీ చట్టం) సులభతరం చేసేందుకుగాను అధికారిక వెబ్సైట్లో లింక్ని అప్డేట్ చేసింది. ఎంప్లాయర్ ఛేంజ్, లీవ్ ద కంట్రీ అనే విభాగాల్ని 'వర్కర్ నోటీస్ ఇ-సర్వీస్ విభాగంలో పొందవచ్చు. ఖతార్ ఐడీ మరియు మొబైల్ నంబర్ ద్వారా ఈ వెబ్సైట్లోకి ప్రవేశించవచ్చు. ఈ కొత్త విధానం ద్వారా వలసదారుడు, ఇంకో సంస్థలో తన జాతీయతకు సంబంధించిన పొజిషన్నే (జెండర్, ప్రొఫెషన్) పొందడానికి వీలు కలుగుతుంది. దీనికోసం కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత మినిస్ట్రీ నుంచి 30 రోజుల ముందుగా అనుమతి పొందవలసి ఉంటుంది. అయితే ఐదేళ్ళకు తక్కువ కాకుండా ఆ కార్మికుడు సర్వీస్లో ఉండి ఉండాలి. ఓపెన్ ఎండెడ్ కాంట్రాక్ట్ అయితే నోటీస్ పీరియడ్ 30 రోజులు (5 ఏళ్ళకు), ఐదేళ్ళకుపైబడి అయితే 60 రోజుల వ్యవధి ఉంటుంది.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







