జాబ్ ఛేంజ్: ఇకపై ఆన్లైన్లో..
- January 03, 2017
మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ (మదల్సా), వలస కార్మికుల జాబ్ ఛేంజ్ మరియు ఇంకొన్ని సర్వీసులు (రెసిడెన్సీ చట్టం) సులభతరం చేసేందుకుగాను అధికారిక వెబ్సైట్లో లింక్ని అప్డేట్ చేసింది. ఎంప్లాయర్ ఛేంజ్, లీవ్ ద కంట్రీ అనే విభాగాల్ని 'వర్కర్ నోటీస్ ఇ-సర్వీస్ విభాగంలో పొందవచ్చు. ఖతార్ ఐడీ మరియు మొబైల్ నంబర్ ద్వారా ఈ వెబ్సైట్లోకి ప్రవేశించవచ్చు. ఈ కొత్త విధానం ద్వారా వలసదారుడు, ఇంకో సంస్థలో తన జాతీయతకు సంబంధించిన పొజిషన్నే (జెండర్, ప్రొఫెషన్) పొందడానికి వీలు కలుగుతుంది. దీనికోసం కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత మినిస్ట్రీ నుంచి 30 రోజుల ముందుగా అనుమతి పొందవలసి ఉంటుంది. అయితే ఐదేళ్ళకు తక్కువ కాకుండా ఆ కార్మికుడు సర్వీస్లో ఉండి ఉండాలి. ఓపెన్ ఎండెడ్ కాంట్రాక్ట్ అయితే నోటీస్ పీరియడ్ 30 రోజులు (5 ఏళ్ళకు), ఐదేళ్ళకుపైబడి అయితే 60 రోజుల వ్యవధి ఉంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







