మహిళల వరల్డ్ కప్: మిథాలీకే టీమిండియా పగ్గాలు...
- January 03, 2017
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయిర్స్ టోర్నీలో 14మందితో కూడిన భారత మహిళల జట్టుకు హైదరాబాద్కు చెందిన మిథాలీ రాజ్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం తన ట్విట్టర్లో అధికారిక ప్రకటన చేసింది.
శ్రీలంక రాజధాని కొలంబోలో ఫిబ్రవరి 3 నుంచి 21 వరకు ఈ క్వాలిఫయిర్స్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇటీవలే బ్యాంకాక్లో జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నీని కైవసం చేసుకున్న మహిళల జట్టు వరుస విజయాలను సొంతం చేసుకుంది.
ఇక జట్టులో కీలకమైన క్రీడాకారిణిలుగా ఉన్న హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధన ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్బాష్ లీగ్లో అద్భుతమైన ఫామ్ని కనబరుస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









