మసీదుల వద్ద అక్రమ పార్కింగ్ చేస్తే జరిమానా 300 రియాల్స్ మాత్రమే
- January 05, 2017
ప్రార్థనలు జరగని సమయంలో మసీదు స్థలం వద్ద అక్రమంగా పార్కింగ్ చేసి గంటలు తరబడి నిలిపిన వాహనాలకు జరిమానాను ట్రాఫిక్ పోలీసులు విధించనున్నట్లు సమాచారం. ఈ చర్య పార్కింగ్ స్థలమని ఉల్లంఘించినవారిపై శిక్షించడం ప్రధానమని, ఈ దశలో భక్తుల పార్కింగ్ హక్కులను గౌరవిస్తారని తెలుస్తుంది. ప్రార్థన సమయంలో మసీదు పార్కింగ్ స్థలంని దుర్వినియోగం చేసే అవకాశముంది. బుధవారం దేవాదాయ శాఖ మరియు ఇస్లామిక్ అఫైర్స్ ఒక ఉమ్మడి ప్రయత్నంలో ఈ నియమంని మరింత అమలు చేసేందుకు ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ చెప్పారు. వాహనదారులు ఒక వేళ తమ తప్పు పునరావృతం చేసినట్లయితే వారి వాహనాన్ని స్వాధీనపర్చుకోవడంతో పాటు స్వాధీనం కాబడిన ఈ వాహనాలు రద్దయినట్లుగా వాహనదారులు భావించవచ్చు. మసీదు వద్ద పార్కింగ్ వాహనాల ఉద్యమం పై దృష్టి పెట్టుకోవలసిన అవసరం ఉందని ట్రాఫిక్ పెట్రోల్ ఇకపై నిర్వహిస్తామని త్వరలో నిఘా (సిసిటివి) కెమెరా ఏర్పాటు చేసి ఈ పార్కింగ్ స్థలాలను నియంత్రణ చేయనున్నట్లు ఆయన చెప్పారు.కొందరు వ్యక్తులు పెద్ద సంఖ్యలో రాత్రిపూట వారి కార్లు పార్కింగ్ కోసం మసీదు ప్రాంతాలను ఉపయోగిస్తున్నారని, ట్రాఫిక్ మార్గదర్శకాలు మరియు అధికారులు ఉల్లంఘన చేసినవారికి చట్టవిరుద్ధమైన పార్కింగ్ చేసినందుకు క్యూఆర్ 300 జరిమానాను ట్రాఫిక్ పోలీసులు విధిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







