మోసానికి పాల్పడ్డ భారత వ్యాపారవేత్త దుబాయ్ లో అరెస్ట్....
- January 05, 2017
పెట్టుబడిదారుల డబ్బుని రెట్టింపు ఇస్తానని వాగ్దానం చేసిన దుబాయికి చెందిన విదేశీ మార్పిడి వ్యాపార సంస్జకు చెందిన భారతీయ యజమానిని మోసం చేస్తున్నాడని అనుమానంకలగడంతో ఎమిరేట్ లో అరెస్టు చేశారు గోవా కు చెందిన సిడ్నీ లెమోస్ (36), ను గత నెల డిసెంబర్ 21 తేదీన అరెస్టు చేశారు. ఈ వ్యక్తి 50 మిలియన్ దిర్హాములు (13.6 మిలియన్ డాలర్ల) విలువైన పెట్టుబడి విఫలమైన వెనుక మోసం దాగి ఉందని తెలుస్తుంది. గత ఏడాది జూలైలో దుబాయ్ అధికారులు ఎగ్జిన్తియా గ్రూప్ సంస్థని మూసివేశారు వారి పెట్టుబడులను 100 శాతం తిరిగి ఇస్తానని వాగ్ధానం చేశాడు. ఆ తర్వాత ఆ సంస్థ యజమాని తనతో ఇక చెల్లించలేనని చెప్పినప్పుడు ఖాతాదారులు తాము మిలియన్ల దిర్హాములు కోల్పోయినట్లు లబోదిబో మంటూ గగ్గోలు పెట్టారు. దుబాయ్ పోలీసు ప్రతినిధి ఈ ఘటనకు సంబంధించి నిర్ధారించడానికి లేదా నివేదిక పై తిరస్కరించడానికి ఎటువంటి స్పందన చేయలేదు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







