మోసానికి పాల్పడ్డ భారత వ్యాపారవేత్త దుబాయ్ లో అరెస్ట్....
- January 05, 2017
పెట్టుబడిదారుల డబ్బుని రెట్టింపు ఇస్తానని వాగ్దానం చేసిన దుబాయికి చెందిన విదేశీ మార్పిడి వ్యాపార సంస్జకు చెందిన భారతీయ యజమానిని మోసం చేస్తున్నాడని అనుమానంకలగడంతో ఎమిరేట్ లో అరెస్టు చేశారు గోవా కు చెందిన సిడ్నీ లెమోస్ (36), ను గత నెల డిసెంబర్ 21 తేదీన అరెస్టు చేశారు. ఈ వ్యక్తి 50 మిలియన్ దిర్హాములు (13.6 మిలియన్ డాలర్ల) విలువైన పెట్టుబడి విఫలమైన వెనుక మోసం దాగి ఉందని తెలుస్తుంది. గత ఏడాది జూలైలో దుబాయ్ అధికారులు ఎగ్జిన్తియా గ్రూప్ సంస్థని మూసివేశారు వారి పెట్టుబడులను 100 శాతం తిరిగి ఇస్తానని వాగ్ధానం చేశాడు. ఆ తర్వాత ఆ సంస్థ యజమాని తనతో ఇక చెల్లించలేనని చెప్పినప్పుడు ఖాతాదారులు తాము మిలియన్ల దిర్హాములు కోల్పోయినట్లు లబోదిబో మంటూ గగ్గోలు పెట్టారు. దుబాయ్ పోలీసు ప్రతినిధి ఈ ఘటనకు సంబంధించి నిర్ధారించడానికి లేదా నివేదిక పై తిరస్కరించడానికి ఎటువంటి స్పందన చేయలేదు.
తాజా వార్తలు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!









