మోడీని కలిసిన కెన్యా దేశాధ్యక్షుడు
- January 11, 2017
భారత్, కెన్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత పెంపొందించ నున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాటాతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఆయన చర్చలు జరిపారు. ఆ తర్వాత ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడారు. కెన్యా అభివృద్ధికి భారత్ సహకరిస్తుందని చెప్పారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి తాము అంగీకారానికి వచ్చినట్టు మోడీ తెలిపారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









