మోడీని కలిసిన కెన్యా దేశాధ్యక్షుడు
- January 11, 2017
భారత్, కెన్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత పెంపొందించ నున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాటాతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఆయన చర్చలు జరిపారు. ఆ తర్వాత ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడారు. కెన్యా అభివృద్ధికి భారత్ సహకరిస్తుందని చెప్పారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి తాము అంగీకారానికి వచ్చినట్టు మోడీ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







