రాత్రి భోజనం తీసుకోకుండా భోజన వేళలు మార్చేస్తే బరువు తగ్గిపోవచ్చట..
- January 11, 2017
చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ బరువు తగ్గేందుకు చాలా మంది చేయని ప్రయత్నాలంటూ ఉండవు. కొందరు ఆహారం విషయంలో నియంత్రణ పాటిస్తే కొందరు వ్యాయామాలు చేస్తుంటారు. ఇంకొందరు పస్తులతో బరువు తగ్గాలనుకుంటారు. అయితే అటువంటి కష్టాలు ఇక అవసరం లేదని, ఆహారం తీసుకునే వేళలను మార్చడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
మనం మధ్యాహ్న భోజనమే ఆ రోజుకు చివరిది అయితే బరువు తగ్గడం యమా ఈజీ అని అధ్యయనకారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతుందని వివరించారు. మనుషుల్లో ఎర్లీ టైమ్-రిస్ట్రెక్టడ్ ఫీడింగ్(ఈటీఆర్ఎఫ్)పై జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటపడినట్టు అమెరికాలోని బర్మింగ్హ్యామ్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ అలబామా అసోసియేట్ ప్రొఫెసర్ కోర్ట్నీ పీటర్సన్ తెలిపారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









