రాత్రి భోజనం తీసుకోకుండా భోజన వేళలు మార్చేస్తే బరువు తగ్గిపోవచ్చట..
- January 11, 2017
చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ బరువు తగ్గేందుకు చాలా మంది చేయని ప్రయత్నాలంటూ ఉండవు. కొందరు ఆహారం విషయంలో నియంత్రణ పాటిస్తే కొందరు వ్యాయామాలు చేస్తుంటారు. ఇంకొందరు పస్తులతో బరువు తగ్గాలనుకుంటారు. అయితే అటువంటి కష్టాలు ఇక అవసరం లేదని, ఆహారం తీసుకునే వేళలను మార్చడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
మనం మధ్యాహ్న భోజనమే ఆ రోజుకు చివరిది అయితే బరువు తగ్గడం యమా ఈజీ అని అధ్యయనకారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతుందని వివరించారు. మనుషుల్లో ఎర్లీ టైమ్-రిస్ట్రెక్టడ్ ఫీడింగ్(ఈటీఆర్ఎఫ్)పై జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటపడినట్టు అమెరికాలోని బర్మింగ్హ్యామ్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ అలబామా అసోసియేట్ ప్రొఫెసర్ కోర్ట్నీ పీటర్సన్ తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







