నీటి అత్యవసర కేంద్రాన్ని ఏర్పాటు చేసిన షార్జా
- January 12, 2017
షార్జా:అల్ రహ్మణియా ప్రాంతంలో తన మొదటి నీటి అత్యవసర సెంటర్ ( వాటర్ ఎమర్జెన్సీ సెంటర్ ) షార్జా విద్యుచ్ఛక్తి మరియు నీటి సంస్థ ( ఎస్ ఇ డబ్ల్యుఏ) ప్రారంభించింది. షార్జా విద్యుచ్ఛక్తి మరియు నీటి సంస్థ చైర్మన్ డాక్టర్ రషీద్ అల్ లీం ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నూతన జల అత్యవసర సెంటర్ వారంలో 24 గంటల పాటు పని చేస్తూ నగరంలో ఏర్పడిన నీటి సమస్యలను పరిష్కారిస్తుందని, నీటి అవరోధాలు ఏర్పడితే తక్షణమే ప్రతిస్పందిస్తుందని ఆయన తెలిపారు. ప్రజా మంచి కమ్యూనికేషన్ నిర్ధారించడానికి అన్ని ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను ఇది సమకూర్చుకోవడం, బాగా శిక్షణ పొందిన , అర్హత ఉన్న సిబ్బంది ఫోన్ కాల్స్ అందుకున్న వెంటనే ఇంజనీర్ సాంకేతిక నిపుణులతో అత్యవసర జట్లతో ఇబ్బంది ఉన్న ప్రాంతాలు వెళతారని తెలిపారు.
తాజా వార్తలు
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!







