గంగా సాగర్ మేళాలో అపశ్రుతి
- January 15, 2017
పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న గంగా సాగర్ మేళాలో ఆదివారం అపశ్రుతి చోటు చేసుకుంది. మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా జరుగుతున్న గంగాసాగర్ మేళాలో పాల్గొనడానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. కచుబేరియాప్రాంతంలో భక్తులు పడవ ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, పలువురుకి గాయాలయ్యాయి.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







