గంగా సాగర్ మేళాలో అపశ్రుతి
- January 15, 2017
పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న గంగా సాగర్ మేళాలో ఆదివారం అపశ్రుతి చోటు చేసుకుంది. మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా జరుగుతున్న గంగాసాగర్ మేళాలో పాల్గొనడానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. కచుబేరియాప్రాంతంలో భక్తులు పడవ ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, పలువురుకి గాయాలయ్యాయి.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









