దావోస్ వెళ్లనున్న ఏ.పి సియం
- January 15, 2017
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐదు రోజుల పాటు 45-50 ద్వైపాక్షిక సమావేశాలు, 7 ప్రధాన చర్చల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి కంటే ముందుగానే అక్కడకు వెళ్లిన అధికారుల బృందం రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధికి ఉన్న సానుకూల అంశాలపై ప్రాచుర్యం కల్పించేందుకు ఇప్పటికే ప్రచార రథయాత్రను చేపట్టింది.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







