దావోస్ వెళ్లనున్న ఏ.పి సియం
- January 15, 2017
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐదు రోజుల పాటు 45-50 ద్వైపాక్షిక సమావేశాలు, 7 ప్రధాన చర్చల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి కంటే ముందుగానే అక్కడకు వెళ్లిన అధికారుల బృందం రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధికి ఉన్న సానుకూల అంశాలపై ప్రాచుర్యం కల్పించేందుకు ఇప్పటికే ప్రచార రథయాత్రను చేపట్టింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









