ముత్తూట్ ఫైనాన్స్ దొంగల అరెస్ట్
- January 16, 2017
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల నుంచి మూడున్నర కిలోల బంగారం, .5లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ అధికారులమంటూ డిసెంబర్ 28న రామచంద్రాపురంలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలోకి చొరబడి సుమారు 40కిలోల బంగారం దోచుకెళ్లిన సంఘటన పెను సంచలనం సృష్టించింది. అయితే, తొమ్మిది మంది నిందితుల్లో పోలీసులు ఐదుగురిని అరెస్టుచేయగా, మరో నలుగురు నిందితుల కోసం ముమ్మరగాలింపు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులు కర్ణాటక, ముంబయి వాసులుగా గుర్తించారు.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









