పంటి నొప్పికి వెల్లుల్లి -సాల్ట్ పేస్టు దివ్యౌషధం..
- January 16, 2017
పంటి నొప్పి వేధిస్తుందా? ఈ టిప్స్ పాటించండి. ఎన్నో గుణాలు కలిగిన లవంగాన్ని పొడి చేయాలి. ఇందులో ఆలీవ్ లేదా వెజిటెబుల్ ఆయిల్ కలపాలి. నొప్పిగా ఉన్న పంటిపై ఈ పేస్టు పెట్టండి. అలాగే ఉప్పు, మిరియాల పొడిని సమానంగా తీసుకోవాలి. కొంచెం నీటితో బాగా కలపాలి. ఈ పేస్టును నొప్పిగా ఉండే పంటిపై డైరెక్టుగా అప్లై చేయాలి.
కొన్ని నిమిషాల పాటు వదిలేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే పంటినొప్పి తగ్గుతుంది. ఒక రెబ్బ వెల్లుల్లిని తీసుకుని దీనిని మెత్తగా చేయాలి. దీనికి టేబుల్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ కలపాలి. అనంతరం నొప్పిగా ఉన్న పంటిపై అప్లై చేయాలి.
పచ్చి ఉల్లిపాయ తీసుకుని కొన్ని నిమిషాటు నమలండి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. నమలడం ఇష్టం లేకపోతే ఉల్లి ముక్క తీసుకుని నొప్పి ఉన్న పంటిపై పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









