గల్ఫ్ నుంచి 100 కిలోల బంగారం తరలించిన అయూబ్
- January 17, 2017
గ్యాంగ్స్టర్ అయూబ్ఖాన్ నకిలీ పాస్పోర్టు కేసులో నలుగురు నిందితులను దక్షిణ మండల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్టు దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ చెప్పారు. వీరి నుంచి నకిలీ నిఖా నామా పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాస్పోర్టు ఏజెంట్ మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ రూ.లక్ష తీసుకుని ఇద్దరు ఖాజీల సహాయంతో పేర్లు మార్చి నిఖానామా ఓ న్యాయవాదితో అఫిడవిట్ నోటరీ చేయించి నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను తయారు చేశాడు. పాస్పోర్టు గ్రాంటింగ్ ఆఫీసర్ వెంకట్ సహకారంతో పాస్పోర్టు పొందాడు. పోలీసులు రెండు సార్లు విచారణ జరిపించి అది తప్పుడు సమాచారమని పంపించినా ఆ అధికారి సహకారంతో పొందాడు.
అయూబ్ఖాన్ జైలులో ఉండగానే పాస్పోర్టు కార్యాలయానికి రాకుండా వచ్చినట్లుగా నమ్మించి పాస్పోర్టు పొందాడు. అయూబ్ఖాన్ 100 కిలోల బంగారం భారత్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పాతబస్తీకి చెందిన 18మంది సాయంతో గల్ఫ్ నుంచి అయూబ్ ఇండియాకు బంగారం తరలించినట్లు పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







