ముగిసిన ఏపీ సీఎం దావోస్ పర్యటన

- January 21, 2017 , by Maagulf
ముగిసిన ఏపీ సీఎం దావోస్ పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. జూరిచ్ నుంచి చంద్రబాబు బృందం ఢిల్లీ బయల్దేరింది. అర్ధరాత్రి 12.15కు సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నారు. అనంతరం విజయవాడ చంద్రబాబు బృందం రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com