ఫైనల్స్కు దూసుకెళ్లిన సైనా నెహ్వాల్
- January 21, 2017
మలేసియా మాస్టర్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్లో హాంకాంగ్ క్రీడాకారిణి యిన్ యిప్పై సైనా విజయం సాధించింది. అద్భుతమైన ఆటతీరుతో సెమీస్లో 21-13, 21-10 తేడాతో సైనా తన సత్తా చాటుకుంది.
తాజా వార్తలు
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!









