100 దిర్హామ్లు, మూడు జతల బట్టలు మాత్రమే
- January 21, 2017
అజి ఇపి మూసా, చైర్మన్ ఆఫ్ అబుదాబీ ఫాతిమా గ్రూప్
మా అంకుల్ని అసిస్ట్ చేయడానికి వచ్చాను నేను. అబుదాబీలోని ఓ గ్రోసరీ స్టోర్ ఆయనకు ఉండేది. మదినాత్ జయెద్ ఏరియాలో ఉండే ఆ గ్రోసరీ స్టోర్కి వచ్చేముందు ఎర్స్వైల్ బాంబేలోని ఓ ఫ్యామిలీ రెస్టారెంట్లో పనిచేశాను. 1973లో నా 18 ఏళ్ళ వయసులో, 400 మంది ప్రయాణీకులతో కూడిన ఫేమస్ ప్యాసింజర్ షిప్ ద్వార్కా నుంచి ఏడు రోజులపాటు ప్రయాణించి దుబాయ్ చేరుకున్నాను. దుబాయ్ అప్పుడు చిన్న ట్రేడింగ్ మరియు ఫిషింగ్ టౌన్. అక్కడ అప్పట్లో చిన్న బిల్డింగ్స్ మరియు రోడ్లు మాత్రమే ఉండేవి. మా అంకుల్ నన్ను పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు. సింగిల్ లేన్లో, దుబాయ్ - అబుదాబీ రోడ్ చాలా డస్టీగా ఉంది. కేవలం 100 దిర్హామ్లతో, మూడు జతల బట్టలతో మాత్రమే నేను ఇక్కడికి రావడం జరిగింది. నాలుగేళ్ళపాటు సేల్స్మేన్గా పనిచేశాను. క్యాషియర్ మరియు డెలివరీ మేన్గానూ మా అంకుల్ వద్ద పనిచేశాను. 1977లో, సొంతంగా గ్రోసరీ స్టోర్ని ప్రారంభించాను. ఆ సింగిల్ స్టోర్ నుంచి నా వ్యాపారాన్ని 26 స్టోర్లకు పెంచాను. నా వద్ద ప్రస్తుతం 3,000 మంది పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







