100 దిర్హామ్లు, మూడు జతల బట్టలు మాత్రమే
- January 21, 2017
అజి ఇపి మూసా, చైర్మన్ ఆఫ్ అబుదాబీ ఫాతిమా గ్రూప్
మా అంకుల్ని అసిస్ట్ చేయడానికి వచ్చాను నేను. అబుదాబీలోని ఓ గ్రోసరీ స్టోర్ ఆయనకు ఉండేది. మదినాత్ జయెద్ ఏరియాలో ఉండే ఆ గ్రోసరీ స్టోర్కి వచ్చేముందు ఎర్స్వైల్ బాంబేలోని ఓ ఫ్యామిలీ రెస్టారెంట్లో పనిచేశాను. 1973లో నా 18 ఏళ్ళ వయసులో, 400 మంది ప్రయాణీకులతో కూడిన ఫేమస్ ప్యాసింజర్ షిప్ ద్వార్కా నుంచి ఏడు రోజులపాటు ప్రయాణించి దుబాయ్ చేరుకున్నాను. దుబాయ్ అప్పుడు చిన్న ట్రేడింగ్ మరియు ఫిషింగ్ టౌన్. అక్కడ అప్పట్లో చిన్న బిల్డింగ్స్ మరియు రోడ్లు మాత్రమే ఉండేవి. మా అంకుల్ నన్ను పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు. సింగిల్ లేన్లో, దుబాయ్ - అబుదాబీ రోడ్ చాలా డస్టీగా ఉంది. కేవలం 100 దిర్హామ్లతో, మూడు జతల బట్టలతో మాత్రమే నేను ఇక్కడికి రావడం జరిగింది. నాలుగేళ్ళపాటు సేల్స్మేన్గా పనిచేశాను. క్యాషియర్ మరియు డెలివరీ మేన్గానూ మా అంకుల్ వద్ద పనిచేశాను. 1977లో, సొంతంగా గ్రోసరీ స్టోర్ని ప్రారంభించాను. ఆ సింగిల్ స్టోర్ నుంచి నా వ్యాపారాన్ని 26 స్టోర్లకు పెంచాను. నా వద్ద ప్రస్తుతం 3,000 మంది పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







