వలసదారులకు మెడికల్ ఫీజు పెంపు
- January 21, 2017
మనామా: హెల్త్ మినిస్ట్రీ, నాన్ బహ్రెయినీలకు మెడికల్ కేర్ కాస్ట్ని పబ్లిక్ హాస్పిటల్స్ మరియు హెల్త్ సెంటర్స్లో పెంచింది. ఈ మొత్తం 3 బహ్రెయినీ దినార్స్ నుంచి 7 బహ్రెయినీ దినార్స్ వరకూ పెంచినట్లు హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫయీకా బింట్ సయీద్ అల్ సలే, రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత గెజిట్లో ప్రచురితమైన అనంతరం ఈ పెంపు అమల్లోకి వచ్చింది. డెంటల్ కన్సల్టెన్సీ, జనరల్ మెడికల్ కన్సల్టెన్సీ కోసం వలసదారులు 7 బహ్రెయినీ దినార్లు ఇకపై చెల్లించాలి. అలాగే నాన్ బహ్రెయినీలు మందుల్ని ప్రైవేటు ఫార్మసీలలో కొనుగోలు చేయాలి. పబ్లిక్ సెక్టార్లో పనిచేసే వలసదారులు, వారి డిపెండెంట్లు ఈ ప్రైస్ హైక్ నుంచి మినహాయింపు కలిగి ఉన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







