బహ్రైన్ లో బాంబు భయం - నిలిచిపోయిన ట్రాఫిక్
- September 14, 2015
వివిధ ప్రాంతాలలో అనుమానాస్పద వస్తువులు కనిపించిన నేపధ్యంలో బహ్రైన్ అంతటా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిన్న ఉదయం 6 30 గంటలకు షేక్ ఈ సా బిన్ సల్మాన్ హైవే వెంబడి సలమాబాద్ ఇంటర్శెక్షన్ వద్ద అనుమానాస్పద వస్తువు కనబడడంతో మొదలైన ఈ ప్రహసనం, జనాబియా, హిద్ద్ వంటి ప్రాంతాలలో కూడా ఇదే విధంగా జరగడంతో ఇంచుమించు 3 గంటలపాటు నిలిచిపోయిన ట్రాఫిక్ వలన వాహనాలు బారులు తీరాయి. మనామా నుండి సిట్రా మరియు మీన సల్మాన్ కు, ఉమ్మ్ అల్ హస్సన్ ఎవెన్యు నుండి సలమాబాద్ ఇంటర్శెక్షన్ కు వెళ్లే దారులు పోలీసులచే నిరోధించబడ్డాయి. బుదైయ హైవే, జనాబియా మరియు అల్ క్వెర్రీ గ్రామాలను కూడా మూసివేశారు. ఈ నేపధ్యంలో అనేక మంది పిల్లలు, ఉద్యోగస్తులు, ఇతర పనుల మీద వెళ్ళేవరికి తీవ్ర ఇబ్బంది ఎదురవగా, కొన్ని పాఠశాలలు మాత్రం 10 గంటల నుండి తరగతులు ప్రారంభి స్తామని ప్రకటించడం కొంత ఓదార్పు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







