మక్కా మృతుల అంత్యక్రియలకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు
- September 14, 2015
సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారికి అక్కడే అంత్యక్రియలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మృతుల బంధువుల కోరిక మేరకు మక్కాలోనే అంత్యక్రియలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మక్కా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సానుభూతి తెలిపారు. మక్కా ప్రమాద వివరాలు తెలుసుకునేందుకు 040-23214125 హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







