3,000 టన్నులకు పైగా వ్యర్ధాలను బీచ్ ల నుండి తొలగింపు
- January 24, 2017
పర్యావరణానికి మేలు చేసేలా సముద్ర తీరాలలో వ్యర్ధాలను భారీగా శుభ్రపరిచే కార్యక్రమ సమయంలో 3,000 టన్నుల వ్యర్ధాలను విజయవంతంగా బీచ్ ల నుండి తొలగించారు. గత ఏడాది నవంబర్ నెల 20 వ తేదీ నుంచి జనవరి 15 వరకు రెండునెలల పాటు ఈ ప్రక్షాళన కార్యక్రమాలు కొనసాగాయి. అలాగే ఉత్తర దక్షణ సముద్ర తీరాలలో దృష్టి సారించి పేరుకుపోయిన చెత్త చెదారాలను తొలగించబడింది. బీచ్ లను శుభ్రంగా ఉంచడానికి మున్సిపాలిటీ శాఖ మరియు పర్యావరణం యొక్క ప్రణాళిక ప్రకారం గత ఏడాది నవంబర్ 20 న ప్రారంభించారు.ముఖ్యంగా వారాంతాల్లో పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే సందర్శకులు కోసం బీచ్ లను ఆహ్లాదంగా రూపొందించాలని మంత్రిత్వశాఖ నిర్ణయించింది. మున్సిపాలిటీ, పర్యావరణ మంత్రి హెచ్ ఇ మొహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ రుమేహి ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఇటీవల బీచ్ లు, ద్వీపాలు నుండి చమురు శుద్ధి తర్వాత మిగిలిన అవశేషాలను తొలగించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేయడం కోసం మంత్రివర్గ నిర్ణయ సంఖ్య (197) 2016 జారీ చేసింది. పర్యావరణ రక్షణ, ప్రకృతి పరిరక్షణ మరియు వన్యప్రాణుల విభాగం, మత్స్య శాఖ మరియు కతర్ పెట్రోలియం ఇతర విభాగాల సభ్యులు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









