11 మంది ఐఎస్ఐ ఏజెంట్లు అరెస్ట్...
- January 25, 2017
ఉత్తరప్రదేశ్లో 11 మంది ఐఎస్ఐ ఏజెంట్లను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నోయడా, సీతాపూర్, హర్దోయ్, లక్నోల్లో ఈ అరెస్టులు జరిగాయి. వీరంతా భారీ కుట్రకు పన్నాగం వేసినట్లు సమాచారం. యూపీ ఏటీఎస్ పోలీసులు వీరి కుట్రను భగ్నం చేశారు. సైన్యంలో అధికారిగా చేరిన ఒకరు ఈ ఐఎస్ఐ ఏజెంట్లకు రహస్య సమాచారాలు, కీలక వివరాలు అందజేస్తున్నట్లు ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







