భారీ రైలు ప్రమాదానికి కుట్ర...
- January 26, 2017
ముంబై: మడ్గావ్-దాదర్ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ముంబై సమీపంలో కొందరు దుండగులు ఇనుప రాడ్ను పట్టాలకు అడ్డంగా పెట్టారు. డ్రైవర్ అప్రమత్తతతో ముప్పు తప్పింది. దీనిని గణతంత్ర వేళ భారీ రైలు ప్రమాదానికి జరిగిన కుట్రగా ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. దీనిని ఐఎస్ఐ ఏజెంట్ల పనిగా ఎన్ఐఏ భావిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









