భారీ రైలు ప్రమాదానికి కుట్ర...
- January 26, 2017
ముంబై: మడ్గావ్-దాదర్ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ముంబై సమీపంలో కొందరు దుండగులు ఇనుప రాడ్ను పట్టాలకు అడ్డంగా పెట్టారు. డ్రైవర్ అప్రమత్తతతో ముప్పు తప్పింది. దీనిని గణతంత్ర వేళ భారీ రైలు ప్రమాదానికి జరిగిన కుట్రగా ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. దీనిని ఐఎస్ఐ ఏజెంట్ల పనిగా ఎన్ఐఏ భావిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







