మానవతా చర్యల ఉపక్రమణకు పిలుపునిచ్చిన బహ్రైన్ అధినేత
- September 14, 2015
GCC, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో మానవతను, సాంఘిక సమానత్వాన్ని పెంపొందించవలసిన ప్రాముఖ్యతను బహ్రైన్ అధినేత నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా , బహ్రైన్ పేరెంట్స్ కేర్ హోమ్ గౌరవ అధ్యక్షులు షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ ఖలీఫా, "లాయల్టీ తో ద డేడికేటెడ్ పీపుల్" కోసం షేక్ బిన్ అలీ అవార్డు గ్రహీతలను పరిచయం చేసిన సందర్భంగా అన్నారు.సమాజ సేవను ప్రోత్సహించినందుకు, అందుకు అవసరమైన సహాయాన్ని చేసినందుకు అధినేతకు, షేక్ ఖలీఫా కృతజ్ఞతలర్పించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







