మానవతా చర్యల ఉపక్రమణకు పిలుపునిచ్చిన బహ్రైన్ అధినేత
- September 14, 2015
GCC, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో మానవతను, సాంఘిక సమానత్వాన్ని పెంపొందించవలసిన ప్రాముఖ్యతను బహ్రైన్ అధినేత నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా , బహ్రైన్ పేరెంట్స్ కేర్ హోమ్ గౌరవ అధ్యక్షులు షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ ఖలీఫా, "లాయల్టీ తో ద డేడికేటెడ్ పీపుల్" కోసం షేక్ బిన్ అలీ అవార్డు గ్రహీతలను పరిచయం చేసిన సందర్భంగా అన్నారు.సమాజ సేవను ప్రోత్సహించినందుకు, అందుకు అవసరమైన సహాయాన్ని చేసినందుకు అధినేతకు, షేక్ ఖలీఫా కృతజ్ఞతలర్పించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







