మహిళా సెక్యూరిటీ గార్డు హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న సూడాన్ వ్యక్తి
- January 28, 2017
దోహా:ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళా సెక్యూరిటీ గార్డుని దారుణంగా చంపిన నేరంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక సుడాన్ వ్యక్తిపై దోహా క్రిమినల్ కోర్ట్ ఆ నేరంపై సమీక్షిస్తోంది. నిందితుడు ఆమెతో తీవ్రస్థాయిలో గొడవ పెట్టుకొన్న తర్వాత ఒక పదునైన కత్తితో ఆ మహిళపై దాడి చేసి పలుమార్లు కత్తిపోట్లు పొడిచి చంపినట్లు సాక్ష్యాలను నివేదించింది.అయితే, ప్రతివాది తరఫు న్యాయవాది సూడాన్ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని తన క్లయింట్ ఉద్ధేశ్యపూరితంగా ఈ నేరపూరిత చర్య చేయలేదని అందువలన ఈ కేసుని పరిగణనలోనికి తీసుకోరాదని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ నేరాన్ని తమ పరిగణన లోనికి తీసుకోవాలా ? లేదా అనేది పరిశీలించడానికి ఒక మనోరోగ వైద్య కమిటీ నివేదిక ఆధారంగా ఈ కేసులో తీర్పు వెలవరిస్తారని కోర్టు తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







