ఇంగ్లాండ్ పై విజయభేరి మోగించిన భారత్
- January 29, 2017
ఇంగ్లండ్తో జరుగుతున్న సెకండ్ టీ20 మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. కోహ్లసేన 5 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్ను 1-1 తేడాతో సమం చేసింది. దీంతో ఫిబ్రవరి 1న జరగబోయే మ్యాచ్లో సిరీస్ విజేత ఎవరో తేలనుంది. ఇంగ్లండ్ జట్టు చివరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్ బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి, నాలుగో బంతుల్లో వికెట్లు తీశాడు. అటు ఇంగ్లండ్ బ్యాట్స్మన్కు కూడా టెన్షన్ పెరిగింది. మైదానంలో అందరూ ఉత్కంఠతో చూశారు. చివరి బంతికి 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి మూడు ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి సమయంలో బూమ్రా 18వ ఓవర్ వేసిన బూమ్రా 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాత ఓవర్ వేసిన నెహ్రా 16 పరుగులు ఇచ్చాడు. అయితే చివరి ఓవర్ను వేసిన బూమ్రా మ్యాజిక్ చేసి మ్యాచ్ గెలిపించాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







