వీసా షాక్‌ ఐటీ రంగానికి!...

- January 30, 2017 , by Maagulf
వీసా షాక్‌ ఐటీ రంగానికి!...

ముంబై: ముస్లిం దేశాలనుంచి వలసలను నివారించే క్రమంలో​ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్నకఠిన నిర్ణయాల నేపథ్యంలో ఐటీ షేర్లు డీలా పడ్డాయి. సుమారు ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను అరికట్టేందుకు వీసాలపై ఆంక్షలు విధించడంతో ఐటీ షేర్లు నష్టాలనెదుర్కొంటున్నాయి. మదుపర్ల సెంటిమెంట్‌​ బలహీనపడ్డంతో ఐటీ సెక్టార్‌ లో అమ్మకాల ధోరణి నెలకొంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ దాదాపు 1 శాతం క్షీణించింది. ఐటీ బ్లూచిప్స్‌ షేర్లు ఇన్ఫోసిస్‌ 0.77 శాతం, టీసీఎస్‌ 1శాతం, విప్రో 1.65 శాతం నష్టపోతున్నాయి. ఇదే బాటలో హెచ్‌సీఎల్‌ టెక్‌ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.

అటు బుధవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలైనా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com