వీసా షాక్ ఐటీ రంగానికి!...
- January 30, 2017ముంబై: ముస్లిం దేశాలనుంచి వలసలను నివారించే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నకఠిన నిర్ణయాల నేపథ్యంలో ఐటీ షేర్లు డీలా పడ్డాయి. సుమారు ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను అరికట్టేందుకు వీసాలపై ఆంక్షలు విధించడంతో ఐటీ షేర్లు నష్టాలనెదుర్కొంటున్నాయి. మదుపర్ల సెంటిమెంట్ బలహీనపడ్డంతో ఐటీ సెక్టార్ లో అమ్మకాల ధోరణి నెలకొంది. దీంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ దాదాపు 1 శాతం క్షీణించింది. ఐటీ బ్లూచిప్స్ షేర్లు ఇన్ఫోసిస్ 0.77 శాతం, టీసీఎస్ 1శాతం, విప్రో 1.65 శాతం నష్టపోతున్నాయి. ఇదే బాటలో హెచ్సీఎల్ టెక్ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.
అటు బుధవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా మొదలైనా.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







