స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నగర మేయర్ పాదయాత్ర..
- January 31, 2017
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునందుకొని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. కాప్రా, ఏఎస్ రావు నగర్, చర్లపల్లి డివిజన్లలో పర్యటించారు. ఈ మూడు డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ, మంజీరా పైపులైన్ను, పారిశుధ్యాన్ని పరిశీలించారు. నగరవాసులు పారిశుధ్యానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే అధికారులకు తెలియజేయలన్నారు. ప్రజలందరు సహకరిస్తే హైదరాబాద్ను స్వచ్ఛ హైదరాబాద్గా మారుస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







