స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నగర మేయర్ పాదయాత్ర..
- January 31, 2017
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునందుకొని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. కాప్రా, ఏఎస్ రావు నగర్, చర్లపల్లి డివిజన్లలో పర్యటించారు. ఈ మూడు డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ, మంజీరా పైపులైన్ను, పారిశుధ్యాన్ని పరిశీలించారు. నగరవాసులు పారిశుధ్యానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే అధికారులకు తెలియజేయలన్నారు. ప్రజలందరు సహకరిస్తే హైదరాబాద్ను స్వచ్ఛ హైదరాబాద్గా మారుస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







