'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయం సాధించిన సందర్భంగా పార్టీ..
- January 31, 2017
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయం సాధించిన సందర్భంగా కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని పార్క్హయత్ హోటల్లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి నగరంలోని సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
అయితే వారందరిలో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలిచింది మాత్రం బాలయ్య కుటంబమే. బాలకృష్ణ తన భార్య వసుంధర, కూతుళ్లు బ్రాహ్మిణి, తేజస్వినిలతో కలసి ఈ పార్టీకీ హాజరయ్యాడు. అలాగే క్రిష్, ఆయన భార్య రమ్య కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. ఇక, బాలయ్య కుటంబ సభ్యులంతా 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని ప్రశంసలతో ముంచెత్తారు. ఆ సినిమా చూసి గర్వపడుతున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







