రేపట్నుండే ఏటీఎం నుంచి ఎంతైనా డ్రా చేసుకోవచ్చు..
- January 31, 2017
పెద్ద నోట్ల రద్దు తరువాత ఏటీఎంలో డ్రా చేసుకునే డబ్బులపై పరిమితి విధించారు. అయితే మద్య మద్య సవరణలు చేస్తూ ఆఖరిగా ఎంతైనా డ్రా చేసుకోవచ్చంటూ ఆర్బీఐ ప్రకటించింది. కరెంట్ ఖాతాదారులకు, క్యాష్ క్రెడిట్ ఖాతాదారులకు, ఓవర్ డ్రాప్ట్ ఖాతాదారులకు క్యాష్ విత్డ్రా నిబంధనలు వర్తించవని తెలియజేసింది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి1, 2017 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారుల విషయంలో మాత్రం ప్రస్తుత పరిమితి యధాతదంగా వుంటుందని తెలియజేసింది. అయితే భవిష్యత్తులో సేవింగ్స్ ఖాతాదారులకు కూడా నిబంధనల్లో మార్పులు చేస్తామని తెలిపింది. ఇప్పటికే సేవింగ్స్ బ్యాంకు ఖతాదారులు వారానికి 24 వేలు తీసుకునే ఏర్పాటు వుంది. ముందు ముందు మరిన్ని సడలింపులు వుండబోతున్నాయంటుంది ఆర్బీఐ.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







