వృత్తి నిపుణులకు ట్రంప్ సర్కారు షాక్..
- January 31, 2017
ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలనుకునే వృత్తి నిపుణులకు ట్రంప్ సర్కారు షాకిచ్చింది. విదేశీ ఉద్యోగుల రాకను కఠినతరం చేసేలా కీలక నిబంధనలతో కూడిన బిల్లును ట్రంప్ ప్రభుత్వం సిద్ధం చేసింది. అమెరికా వచ్చే ఉద్యోగులు వీసా పొందేందుకు కనీస వేతనం 60వేల డాలర్ల నుంచి 1.30లక్షల డాలర్లకు పెంచారు.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







