ఇరాన్పై ఇజ్రాయెల్ ఆగ్రహం..
- January 31, 2017
ఇరాన్ చేసిన క్షిపణి పరీక్షను ఘోరమైన ఉల్లంఘనగా ఇజ్రాయెల్ పేర్కొంది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని మాట్లాడుతూ ఇరాన్పై మళ్లీ ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకునే విషయమై ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం అవుతున్నట్లు చెప్పారు. ఇరాన్ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని నెతన్యాహూ తెలిపారు. ఇరాన్ 2015 నుంచి ఇటువంటి పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తున్నట్లు శ్వేత సౌధం వర్గాలు వెల్లడించాయి. ప్రయోగం పూర్తికాక ముందే క్షిపణిని పేల్చివేశాయని.. దీంతో అది ఎటువంటి క్షిపణో సరిగా వివరాలు తెలియలేదని పేర్కొంది. మరోపక్క ఈ పరీక్షపై ఇరాన్ మాట్లాడుతూ దీనిలో ఎటువంటి అణ్వాయుధాలు లేవని పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







