దాసరికి ప్రముఖుల పరామర్శ...

- January 31, 2017 , by Maagulf
దాసరికి ప్రముఖుల పరామర్శ...

హైదరాబాద్‌: మూత్రపిండాలు, వూపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ప్రముఖ సినీ దర్శకులు దాసరి నారాయణరావు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత డయాలసిస్‌, వెంటిలేటర్‌ ద్వారా సపోర్టు చికిత్స అందిస్తున్నామని దానికి ఆయన స్పందిస్తున్నారని కిమ్స్‌ ఆసుపత్రి ఎండీ బొల్లినేని భాస్కరరావు తెలిపారు. దాసరిని సినీనటుడు మోహన్‌బాబు, నటి జయసుధ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఆసుపత్రిలో పరామర్శించారు. నిన్న దాసరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే అల్లు అరవింద్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com