పంజాబ్లో పేలుడు...
- January 31, 2017► ముగ్గురు మృతి
► ఎన్నికల రోడ్షో సమీపంలో ఘటన
చండీగఢ్: పంజాబ్లోని బతిండాలో కాంగ్రెస్ అభ్యర్థి రోడ్షో సమీపంలో కారులో పేలుడు సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 15 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం మౌర్ మండీ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి హర్మిందర్ జస్సీ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నాడని, మృతుల్ని గుర్తించాల్సిఉందని బతిండా డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఘన్ శ్యామ్ థోరీ చెప్పారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!