పంజాబ్‌లో పేలుడు...

- January 31, 2017 , by Maagulf
పంజాబ్‌లో పేలుడు...

► ముగ్గురు మృతి
► ఎన్నికల రోడ్‌షో సమీపంలో ఘటన 
చండీగఢ్‌: పంజాబ్‌లోని బతిండాలో కాంగ్రెస్‌ అభ్యర్థి రోడ్‌షో సమీపంలో కారులో పేలుడు సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 15 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం మౌర్‌ మండీ వద్ద కాంగ్రెస్‌ అభ్యర్థి హర్మిందర్‌ జస్సీ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నాడని, మృతుల్ని గుర్తించాల్సిఉందని బతిండా డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఘన్ శ్యామ్‌ థోరీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com