మరింత సులభంకానున్న పాస్పోర్టు సేవలు
- February 01, 2017
పాస్పోర్టు సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. పాస్పోర్టు పొందాలంటే ఇప్పటి వరకు ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఇకపై ప్రధాన తపాలా కార్యాలయాల్లో కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
* జవాన్లు, సైనికాధికారులు ఆన్లైన్ ద్వారా రైలు టికెట్లు కొనుక్కునేందుకు వీలుగా ''కేంద్రీకృత రక్షణ ప్రయాణ వ్యవస్థ'ను అభివృద్ధి చెసినట్లు విత్తమంత్రి తెలిపారు. టికెట్ల కోసం సైనికాధికారులు రైల్వే వారెంట్ పట్టుకుని క్యూలో నిల్చుని ఇబ్బండి పడాల్సిన అవసరం ఇంక ఉండదన్నారు.
* రక్షణరంగ పింఛనర్ల కోసం ఇంటర్నెట్ ఆధారిత సమగ్ర పింఛను పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ వ్యవస్థ పింఛను ప్రతిపాదనలు అందుకుని చెల్లింపులు జరుపుతుందన్నారు. ఫలితంగా .. రక్షణ రంగ పింఛనుదార్ల ఇబ్బందులు తీరుతాయని జైట్లీ వెల్లడించారు.
తాజా వార్తలు
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..









