10న విడుదల 'ఇకసెలవు' సినిమా...
- February 02, 2017
ఖమ్మం : గ్రీన్సన్ ఇన్నోవేటివ్స్, జైహిత ఆర్ట్స్ సమర్పణలో నిర్మించిన 'ఇక సెలవ్' చిత్రం పదో తేదీన రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాత గన్నవరపు చంద్రశేఖర్ తెలిపారు. నగరంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 'ఇక సెలవ్' చిత్రం ఖమ్మంలో 50 శాతం చిత్రీకరించారని, మిగిలిన భాగం హైదరాబాద్, వైజాగ్ నగరాల్లో చిత్రీకరించామని పేర్కొన్నారు. ఈ చిత్రం హీరోగా సాయి రవి, హీరోయిన్గా దీప్తి నటించినట్టు ఆయన తెలిపారు. ఈ చిత్రంలో ఎక్కువగా జిల్లాకు చెందిన ఆర్టిస్టులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు డి.
నాగరాజు, సహనిర్మాతలు రవి, పేర్యానాయక్, కళాకారులు కిరణ్, రంగరాజు, లాల్జాన్పాషా, రామారావు, సతీష్, రాజేశ్వరరావు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







