శ్రీవారి రూ. 300 దర్శన్ టికెట్ల బుకింగ్ ఇకపై సులభంగా...
- February 02, 2017
తిరుమల: ఈనెల 3వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో రూ. 300 టికెట్లను ఏపీటీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చునని టీటీడీ ఈవో సాంబశివరావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. భక్తులు ప్రైవేటు ఇంటర్నెట్ సెంటర్లపై ఆధారపడకుండా సులువుగా, తక్కువ సొమ్ముతో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చునని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 8 వేల ఆన్లైన్ సెంటర్లు ఉన్నాయని, వీటితోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సైతం శాఖలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక్కో టికెట్కు రూ.5 చొప్పున సర్వీసు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుందని సాంబశివరావు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







