దుబాయ్ లో ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కి ఘనస్వాగతం
- February 02, 2017
దుబాయ్ విమానాశ్రమంలో ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చలమలశెట్టి రామానుజయ, అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కే.లక్ష్మీపతికి ఇరికి తులసి ప్రసాద్,సింగిరి రవికుమార్,పేడిశెట్టి ప్రసాద్,డా.ముక్కు తులసీకుమార్ (APNRT కో-ఆర్డినేటర్), వేణుగోపాల్ పోలస్వామి ఘనస్వాగతం పలికారు.సంప్రదాయం వారిచే శుక్రవారం జరిగే 'శ్రీ వెంకటేశ్వర కళ్యాణం'లో ముఖ్యఅతిధిగా చలమలశెట్టి రామానుజయ విచ్చేసారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







