భారీ హిస్టారికల్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా...
- February 02, 2017
ప్రముఖ హీరోతో 'హిరణ్యకశ్యప' నిర్మిస్తా: దర్శకుడు గుణశేఖర్
సింహాచలం: తల్లి గర్భంలో నుంచే విష్ణుభక్తిని జీర్ణించుకుని భక్తాగ్రగణ్యుడుగా ఖ్యాతిగాంచిన భక్త ప్రహ్లాదుడి జీవిత చరిత్ర ఆధారంగా 'హిరణ్యకశ్యప' అనే చిత్రాన్ని నిర్మించనున్నట్టు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. గురువారం ఆయన కాస్ట్యూమ్ డిజైనర్, తన భార్య శారదతో కలిసి వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతినాయక ప్రధాన కథలతో వస్తున్న సినిమాలు ఆదరణ పొందుతున్నాయన్నారు. ఇందుకు అనుగుణంగా పెద్ద హీరోలు విల నిజం పాత్రల వైపు మొగ్గుచూ పుతున్నారన్నారు.
'రుద్రమదేవి'కి సీక్వెల్గా 'ప్రతాప రుద్ర' చిత్రాన్ని నిర్మిస్తామని, రెండు చిత్రాలకు తానే దర్శకత్వం వహిస్తానని తెలిపారు. స్ర్కిప్టులు సిద్ధమయ్యాయని, ముందుగా 'హిరణ్యకశ్యప' సెట్స్పైకి వెళ్తుందన్నారు. కథ నచ్చితే ఇందులో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







