బహ్రైన్ లో హేరాయిన్ ను దాచడానికి కార్లను వాడుతున్న ముఠా
- September 16, 2015
మాదకద్రవ్యాల ముఠా వారు మసీదులు,పాఠశాలలు వంటి బహిరంగ ప్రదేశాలలో పార్క్ చేయబడే కార్లను, వేలాది దీనర్ల విలువ గల తమ సరుకును (హేరాయిన్) దాచుకోవడానికి వాడుతున్న సంఘటన బహ్రైన్ న్యాయస్థానం వారి ముందుకు వచ్చింది.! పాకిస్థాన్ లో ఉన్న వారి ముఠా సభ్యులలో ఒకరు, వైర్ ట్రాన్స్ఫర్ సర్వీస్ ద్వారా చెల్లింపును అందుకున్నపుడు అప్రమత్తమైన నార్కోటిక్స్ శాఖవారు లాగిన తీగవల్ల, డొంకంతా కదిలింది. ఈ ముఠాలో పుగ్గురు పాకిస్తానీయుల భాగస్వామ్యం కూడా ఉన్నట్టు ఆరోపించబడింది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







