ఈద్-అల్-అధా సందర్భంగా బహ్రైన్ లో ముందే వేతనాల చెల్లింపు
- September 15, 2015
బహ్రైన్ లో ప్రభుత్వ ఉద్యోగులు,పింఛను దారులు తమ సెప్టెంబరు నెల వేతనాలను, పింఛనులను రానున్న సోమవారం నాడే, అంటే సెప్టెంబరు 21నే పొందనున్నారు! ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టవలసినదిగా, ప్రధాన మంత్రి - హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సంబంధిత అధికారులకు నిన్న ఆదేశాలు జారీ చేశారు. తమ అవసరాలను, సంక్షేమాన్ని సదా కనిపెట్టుకునే అధినేత ఉదార వర్తనను అందరూ వేనోళ్ల పొగిడారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







