ఈద్-అల్-అధా సందర్భంగా బహ్రైన్ లో ముందే వేతనాల చెల్లింపు
- September 15, 2015
బహ్రైన్ లో ప్రభుత్వ ఉద్యోగులు,పింఛను దారులు తమ సెప్టెంబరు నెల వేతనాలను, పింఛనులను రానున్న సోమవారం నాడే, అంటే సెప్టెంబరు 21నే పొందనున్నారు! ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టవలసినదిగా, ప్రధాన మంత్రి - హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సంబంధిత అధికారులకు నిన్న ఆదేశాలు జారీ చేశారు. తమ అవసరాలను, సంక్షేమాన్ని సదా కనిపెట్టుకునే అధినేత ఉదార వర్తనను అందరూ వేనోళ్ల పొగిడారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









