ఈద్-అల్-అధా సందర్భంగా బహ్రైన్ లో ముందే వేతనాల చెల్లింపు
- September 15, 2015
బహ్రైన్ లో ప్రభుత్వ ఉద్యోగులు,పింఛను దారులు తమ సెప్టెంబరు నెల వేతనాలను, పింఛనులను రానున్న సోమవారం నాడే, అంటే సెప్టెంబరు 21నే పొందనున్నారు! ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టవలసినదిగా, ప్రధాన మంత్రి - హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సంబంధిత అధికారులకు నిన్న ఆదేశాలు జారీ చేశారు. తమ అవసరాలను, సంక్షేమాన్ని సదా కనిపెట్టుకునే అధినేత ఉదార వర్తనను అందరూ వేనోళ్ల పొగిడారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







