నేపాలీయునికి మూడేళ్ళ జైలుశిక్ష దేశ బహిష్కరణ...
- February 03, 2017
దోహా : మాదక ద్రవ్యాల విక్రయిస్తున్న నేపాలీయునికి మూడేళ్ళ జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణను ఆ నిందితునికి దోహా క్రిమినల్ కోర్ట్ విధించింది. అంతే కాక ఆ నిందితుని నేరానికి జరిమానా గా 200,000 క్యూ ఆర్ చెల్లించాలని ఆదేశించింది. ఆ వ్యక్తి తన వ్యక్తిగత వినియోగంకు మరియు వ్యాపారమునకు 5 కిలోల యాంఫేటమైన్ మాత్రలు కలిగి ఉన్నట్లు తేలింది. రహస్య మూలాల ప్రకారం ఆ వ్యక్తి దేశం లో అక్రమ మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు అధికారులు సమాచారం అందుకొని అతన్ని పెట్టుకొనేందుకు వాలా పన్నారు . దీని ప్రకారం, ఒక రహస్య పోలీసు 950 క్యూ ఆర్ వెచ్చించి నిందితుని వద్ద యాంఫేటమైన్ మాత్రలు కోసం అతడిని సంప్రదించారు. అదే సమయంలో పోలీసులు ఆకస్మికంగా ప్రతివాది పై దాడి చేసి అరెస్టు చేశారు. ఆ నిందుతుని ఇంటి వద్ద సోదాలు జరపగా మరింత పరిమాణంలో మాదక ద్రవ్యాలు దొరికినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









