నేపాలీయునికి మూడేళ్ళ జైలుశిక్ష దేశ బహిష్కరణ...
- February 03, 2017
దోహా : మాదక ద్రవ్యాల విక్రయిస్తున్న నేపాలీయునికి మూడేళ్ళ జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణను ఆ నిందితునికి దోహా క్రిమినల్ కోర్ట్ విధించింది. అంతే కాక ఆ నిందితుని నేరానికి జరిమానా గా 200,000 క్యూ ఆర్ చెల్లించాలని ఆదేశించింది. ఆ వ్యక్తి తన వ్యక్తిగత వినియోగంకు మరియు వ్యాపారమునకు 5 కిలోల యాంఫేటమైన్ మాత్రలు కలిగి ఉన్నట్లు తేలింది. రహస్య మూలాల ప్రకారం ఆ వ్యక్తి దేశం లో అక్రమ మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు అధికారులు సమాచారం అందుకొని అతన్ని పెట్టుకొనేందుకు వాలా పన్నారు . దీని ప్రకారం, ఒక రహస్య పోలీసు 950 క్యూ ఆర్ వెచ్చించి నిందితుని వద్ద యాంఫేటమైన్ మాత్రలు కోసం అతడిని సంప్రదించారు. అదే సమయంలో పోలీసులు ఆకస్మికంగా ప్రతివాది పై దాడి చేసి అరెస్టు చేశారు. ఆ నిందుతుని ఇంటి వద్ద సోదాలు జరపగా మరింత పరిమాణంలో మాదక ద్రవ్యాలు దొరికినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









